26 June, 2026 | 6:45 PM

Breaking News

ఐకేపీ వీఓఏలను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలి   •   టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా ఆరెపల్లి రాహుల్   •   నిర్మల్ పోలీస్... మీ పోలీస్...   •   బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా రాపాక ప్రవీణ్ నియామకం   •   డబుల్ లైన్ రోడ్ నిర్మాణ పనులను ప్రారంభించిన చైర్మన్ బిరుదు రాధాకృష్ణ   •   సుల్తానాబాద్ లో వైభవంగా మొహరం వేడుకలు   •   ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదు: కాంగ్రెస్ హెచ్చరిక   •   యూరియా యాప్ రద్దు చేసి రైతులకు నేరుగా పంపిణీ చేయాలి   •   హరీష్ రావుకు ఆహ్వాన పత్రిక అందజేత   •   టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. వైభవ్‌కు దక్కని చోటు   •  

విద్యుత్ సమస్యలు రాకుండా చూడాలి

03-12-2025 12:00 AM

రాజాపూర్ డిసెంబర్ 2:  విద్యుత్ వినియోగదారులకు ఎలాంటి అంతరాయం రాకుండా నిరంతరం విద్యుత్తు ఇవ్వాలని విద్యుత్ శాఖ చీఫ్ ఇంజనీర్ బీమ్లా నాయక్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో ఇండ్లలో విద్యుత్ మీటర్లను పరిశీలించారు. మండలంలో గృహజ్యోతి విద్యుత్ మీటర్లు ఎన్ని ఉన్నాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే జరగబోయే సర్పంచ్ ఎన్నికల పోలింగ్ బూతులలో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో డిఈఈ చంద్రమౌళి ఏడిఈ నవీన్ కుమార్ ఏఈ వెంకటేష్ లైన్ ఇన్స్పెక్టర్ లు లైన్మెన్లు పాల్గొన్నారు.