17 June, 2026 | 10:58 AM

Breaking News

ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం... 12 మందిపై కేసు   •   కోటాలో విద్యార్థులతో కలిసి రాహుల్ మెగా ర్యాలీ   •   గుజరాత్లో ఘోర బస్సుప్రమాదం: ఆరుగురు మృతి   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పెండెల పవన్‌ను పరామర్శించిన దుద్దిళ్ల శ్రీనుబాబు   •   బెజ్జూర్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవం   •   ఆరుట్లలో “తెలంగాణ పబ్లిక్ స్కూల్”.. ప్రారంభించిన సీఎం రేవంత్   •   అవినీతి తిమింగలం.. నరహరిరావుకు 14 రోజుల రిమాండ్   •   పానీ పూరి తిన్న చిన్నారులు అస్వస్థత.. 10 మందికి పైగా ఆసుపత్రిలో చేరిక   •   పేరుకే ఎమ్మార్సీ భవనం.. వసతులు శూన్యం   •   హామీలు నెరవేర్చకుంటే తిరుగుబాటు తప్పదు   •  

నిర్లక్షపు నీడలో విద్యుత్ అధికారులు.. ?

03-02-2025 12:00 AM

రెఖ్య తండా వద్ద ప్రమాదకరంగా విద్యుత్ తీగలు.. పట్టించుకోని అధికారులు 

కడ్తాల్, ఫిబ్రవరి 2 ( విజయ క్రాంతి ) : కడ్తాల్ -తలకొండపల్లి ప్రధాన రహదారి రెఖ్య తండా వద్ద ప్రధాన రోడ్డు పక్కన విద్యుత్ స్థంభం కిందకు ఉండడంతో చేతికి అందే విదంగా తీగలు ఉండడంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుం దోనని ఆందోళన చెందుతున్న పరిస్థితి. విద్యుత్ శాఖ అధికారులకు వివరించిన పట్టించుకోవడం లేదని తండా ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు స్పందించి వైర్లు ఎత్తుకు పెంచాలని తండా ప్రజలు కోరుతున్నారు.