calender_icon.png 5 June, 2025 | 2:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మలబార్ తోటలు పెంపకానికి రైతులు ముందుకురావాలి

26-05-2025 04:58:38 PM

ఖానాపూర్ (విజయక్రాంతి): రైతులు అదనపు ఆదాయంగా మలబార్ తోటలు పెంచి సెరికల్చర్ పంటలు పండించి అదనపు ఆదాయం పొందుకోవాలని సెరికల్చర్ శాఖ అధికారి రాములు(Sericulture Department Officer Ramulu) అన్నారు. ఖానాపూర్ నియోజకవర్గం కడం మండలం నచ్చన్ ఎల్లాపూర్ గ్రామంలో సోమవారం రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. దీనికోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీపై షెడ్, పట్టుపురుగులు, పురుగు మందులు, బేషన్ రీలింగ్, ప్రైవేట్ చాక్ రీలింగ్ మిషన్లను అందిస్తుందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.