6 July, 2026 | 1:15 PM

Breaking News

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •   సీఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే   •   సీనియర్ పాత్రికేయుడు అడపా లచ్చయ్య దొరకు మాతృవియోగం   •   ప్రజావాణి కార్యక్రమానికి సమయపాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి   •   బీర్కూర్ జ్యోతిబాపూలే గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత   •   నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపల్ గా నీరజ   •   స్పందించారు.. రోడ్డుపై ఉన్న మట్టిని తొలగించారు   •   ప్రియ మిల్క్ పార్లర్ ప్రారంభించిన డిప్యూటీ మేయర్   •  

ఆడబిడ్డ పెండ్లికి ఆర్థిక సాయం..

17-05-2025 09:13 PM

రాజాపూర్: మండల కేంద్రానికి చెందిన గజ్జి నర్సింహులు కూతురు మౌనిక వివాహానికి బీఆర్ఎస్ పార్టీ నాయకుడు చించోడ్ అభిమన్యు రెడ్డి రూ.10 వేల ఆర్దిక సహాయం చేశారు. శనివారం అభిమన్యు యువసేన నాయకులు వివాహ వేడుకలకు హాజరై ఆర్దిక సాయం అందజేశారు. అలాగే చెన్నవేల్లి గ్రామానికి చెందిన బోయ సత్యం అంత్యక్రియలకు రూ.5 వేలు ఆర్థిక సాయంను అందించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాజాపూర్ మండల ఉపాధ్యక్షులు రాచమళ్ల యాదగిరి, మాజి ఎఎంసి డైరెక్టర్ అల్లే తిరుపతయ్య, నజీమ్ బేగ్, షాకేర్, శ్రీశైలం గ్రామస్తులు, బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.