08-06-2025 11:00:10 PM
తిరుమల: తిరుమలగిరి మున్సిపాలిటీ(Tirumalagiri Municipality) చెందిన ఉప్పునూతల లక్ష్మణ్ సతీమణి ఉప్పునూతల మౌనిక మరణించగా ఆమె చిత్ర పటానికి పూలమాలలు వేసి తమ మిత్రునికి 30 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసిన టెన్త్ క్లాస్ మిత్రులు. ఈ కార్యక్రమంలో బొబ్బల మహేష్ ,రాధారపు సోమేశ్, భూతాల రాంబాబు, పోతరాజు కృష్ణ, వీరభద్రం, సిహెచ్ సోమయ్య శ్రావణి, స్వాతి, బాబు, ఉపేంద్ర సోమరాజు, జానయ్య తదితరులు పాల్గొన్నారు.