25 July, 2026 | 5:20 PM

Breaking News

టిఐసిసిఐ రాష్ట్ర మీడియా, సాంస్కృతిక విభాగ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌గా రామావత్ నాగేంద్ర నాయక్ నియామకం   •   సర్ ప్రక్రియలో పారదర్శకతకు రాజకీయ పార్టీల సహకారం కీలకం   •   అభివృద్ధి పనులకు నిధులు మంజూరు   •   డిసిసి అధ్యక్షుడుపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు   •   కోటగుళ్లలో ఘనంగా తొలి ఏకాదశి పూజలు   •   బిజెపి యువమోర్చా ఘట్‌కేసర్ డివిజన్ అధ్యక్షుడిగా సూర్వి అనిల్ గౌడ్   •   జిల్లా జన గణన హ్యాండ్ బుక్ ప్రమాణాలకు అతిథంగా తీర్చిదిద్దాలి   •   జాతీయ ఓబీసీ సభలు జయప్రదం చేయండి   •   కాటారం మోడల్ సోలార్ విలేజ్ పనులు వేగవంతం చేయాలి   •   హైకోర్టు న్యాయమూర్తులకు స్వాగతం పలికిన కలెక్టర్   •  

లక్ష్మి బ్యారేజ్ కు పేరుడుతున్న వరద

25-07-2026 04:19 PM

పలిమెల,జులై 25,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నిర్మించిన మేడిగడ్డ (లక్ష్మి )బ్యారేజ్ కి వరద ప్రవాహం పెరుగుతుంది.ఎగువన కురుస్తున్న వర్షాలకు  మహారాష్ట్ర లో ప్రాణహిత నది , గోదావరి నదికి వరద తాకిడి రావడంతో త్రివేణి సంఘమం కాళేశ్వరం వద్ద పుష్కర ఘాట్ ను తాకుతూ గోదావరి నది ప్రవహిస్తుంది.దిగువన  మేడిగడ్డ (లక్ష్మి ) బ్యారేజ్ 16.17టి ఎం సి ల సమర్థ్యనికి బ్యారేజ్ లోకి లక్షా 15వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం రాగ బ్యారేజ్ 85గేట్లు ఎత్తి అదే లెవల్లో దిగువకు విడుదల చేస్తున్నారు.