18-05-2025 08:56:01 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన మాజీ డైరెక్టర్ లలిత తల్లి ఇటీవల మృతి చెందిన విషయాన్ని తెలుసుకుని ఆదివారం మాజీ ప్రభుత్వ విప్ తన అనుచరులతో ముత్యంపేటకు వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా లలితకు ఆయన ధైర్యం తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రాజంపేట మాజీ ఎంపీటీసీ ఆముదాల రమేష్, ముత్యంపేట టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.