6 April, 2026 | 3:05 PM

Breaking News

త్రిలింగేశ్వర ఆలయ అభివృద్ధికి విరాళం అందజేసిన ఎమ్మెల్యే తల్లిదండ్రులు,సోదరి   •   బాసర ఆలయాభివృద్ధి పనులకు సీఎం రేవంత్‌ భూమిపూజ   •   ఇరాన్‌కు మరో షాక్‌.. అమెరికా-ఇజ్రాయెల్ దాడిలో ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ హతం   •   రేవంత్ రెడ్డి— కొహెడ ఫ్రూట్ మార్కెట్ భూమిని అమ్మేసే కుట్ర   •   ముప్పుతిప్పలు పెట్టిన మొసలి.. ఆరు నెలలుగా టెన్షన్, ఎట్టకేలకు ఖతం   •   కాల్పుల విరమణ దిశగా ఇరాన్, అమెరికా   •   హరిపాడ్‌లో అమిత్ షా రోడ్‌షో   •   ఘనంగా బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   ఎస్సారెస్పీ నీళ్లు ఇవ్వాలని బీఆర్ఎస్ శ్రేణుల ధర్నా   •   భారతీయ జనతా పార్టీ ఎందరో మహనీయుల ప్రాణాల త్యాగంతో ఏర్పడింది   •  

కలెక్టర్, ఎస్పీలను కలిసిన జుక్కల్ మాజీ ఎమ్మెల్యే

19-09-2025 05:37 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్రలను శుక్రవారం వారి కార్యాలయాలలో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంతు షిండే కలిసి జుక్కల్ నియోజకవర్గ సమస్యలపై చర్చించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న వాటి కి మరమ్మతులు చేపట్టాలని కలెక్టర్ ను కోరారు. రైతులకు పంట నష్టపోయిన వారికి నష్టపరిహారం చెల్లించేలా ప్రభుత్వం నుంచి నష్టపరి హారం అందించి ఆదుకోవాలని కోరారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్, ఎస్పి రాజేష్ చంద్రలను వేర్వేరుగా కలిసి సమస్యలను వివరించారు. సానుకూలంగా స్పందించినట్లు మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే తెలిపారు.