15 April, 2026 | 12:57 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

అయ్యప్ప స్వామి దేవాలయ శంకుస్థాపన

23-11-2025 06:03 PM

చిట్యాల (విజయక్రాంతి): అయ్యప్ప స్వామి దేవాలయ శంకుస్థాపన కార్యక్రమం లో  నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొని ఆదివారం భూమి పూజను నిర్వహించారు. చిట్యాల మండలం ఉరుమడ్ల, వెంబావి గ్రామాల సరిహద్దు (బోడ గుట్ట) ప్రాంతం లో శ్రీ హరి హర పుత్ర అయ్యప్ప స్వామి దేవాలయ శంకుస్థాపన కార్యక్రమం లో ఎమ్మెల్యే  ఆలయ నిర్మాణానికి సంబంధించిన  భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమమంలో వారితో పాటు మార్కెట్ డైరెక్టర్ కోనేటి యాదగిరి, గ్రామ శాఖ అధ్యక్షుడు చెరుకు సైదులు, మాజీ ఎంపీటీసీ పోలగోని స్వామి, సీనియర్ నాయకుడు పల్లపు బుద్ధుడు, మాజీ ఉప సర్పంచ్ ఉయ్యాల లింగయ్య, సోషల్ మీడియా ఇంచార్జీ పట్ల జనార్ధన్, జనపాల శ్రీను, పాకాల దినేష్, ఉరుమడ్ల, వెంబావి గ్రామాల అయ్యప్ప మలధార స్వాములు పాల్గొన్నారు.