2 July, 2026 | 3:03 PM

Breaking News

కాంగ్రెస్ నేతలు తోక ముడిచారు: చేతగానోళ్లు ఎందుకు మాట్లాడాలి?: కేటీఆర్   •   గ్రామ గ్రామాన ఇల్లు నిర్మించిన ఘనత ప్రజాపాలనదే: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి   •   మాది రైతు ప్రభుత్వం: నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి   •   కల్వకుంట్ల కవిత అరెస్టుపై మండిపడ్డ చెరుకుపల్లి శైలజ   •   గీతం విద్యార్థులకు పిలుపు   •   గోండి భాష పరిరక్షణకు కృషి: ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్   •   తంగళ్లపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా మునిగెల రాజు నియామకం   •   ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యం   •   పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం: కేటీఆర్   •   మణికొండ మాజీ వైస్‌ చైర్మన్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు   •  

గ్రూప్ - 2, 3 అభ్యర్థులకు ఉచిత శిక్షణ

12-06-2024 01:56 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 11 (విజయక్రాంతి): టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించబోయే గ్రూ ప్  2, 3 పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్న మైనార్టీ అభ్యర్థులకు మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 45 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వబోతున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి మహమ్మద్ ఇలియాస్ అహ్మద్ తెలిపారు. ఆసక్తి ఉన్న, అర్హులైన అభ్యర్థులు జూన్ 18 నాటికి దరఖాస్తు చేసుకోవాలని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. హైదరాబాద్ జిల్లాకు చెంది న అభ్యర్థులు నాంపల్లిలోని హజ్‌హౌజ్ నందు ఉన్న 6వ అంత స్తులోని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి కార్యాలయం, అబిడ్స్‌లోని తెలంగాణ మైనార్టీస్ స్టడీ సర్కిల్‌లో దరఖాస్తులు సమర్పించాలని సూ చించారు. జూన్ 19 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని పే ర్కొన్నారు. ఇతర వివరాలకు 040  నంబర్‌ను సంప్రదించవచ్చని తెలిపారు.