04-02-2026 12:03:29 AM
చర్యలు చేపట్టిన అధికారులు
హైదరాబాద్, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): రాష్ర్టంలోని ప్రభుత్వ బడులకు ఉచిత ఇంటర్నెట్ కనెక్షన్లు అందుబాటులోకి తేనున్నారు. బీఎస్ఎన్ఎల్, టీ ఫైబర్ ద్వారా ఉచిత కనెక్షన్లు ఇచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ సంస్థ ఇప్పటి వరకు 1,454 బడులకు ఉచిత ఇంటర్నెట్ కనెక్షన్లు ఇచ్చారు.