22 June, 2026 | 1:27 PM

Breaking News

తరగతి గదుల్లోకి ఉపాధ్యాయుల వాహనాలు.!   •   ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ నిధులతో రూ.27 లక్షల పనులకు శంకుస్థాపన   •   విద్యార్థుల్లో యోగా ప్రతిరోజు దినచర్య కావాలి   •   సంధ్యా థియేటర్ తొక్కిసలాట: కోర్టుకు హాజరుకాని అల్లు అర్జున్   •   దేశానికి చక్రవర్తులమనే భావనలో మోదీ, అమిత్ షా   •   మోడల్ స్కూల్లో మంచినీటి ఎద్దడి తీర్చిన ఎమ్మెల్యే   •   చినుకు రాలేదు.. చింత తీరదు.. అదనపు ఖర్చులతో రైతు ఇబ్బంది   •   యువత పాలమూరు గడ్డకు పేరు తేవాలి: మంత్రి వాకిటి శ్రీహరి   •   APSRTC బస్సు, లారీ ఢీ: ఇద్దరు మృతి, 16 మందికి గాయాలు   •   ప్రీ-ప్రైమరీ స్కూల్.. చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాది   •  

అర్ధనారీశ్వరిగా దర్శనమిచ్చిన గజ్వేల్ సంతోషిమాత

06-10-2024 08:56 PM

గజ్వేల్,(విజయక్రాంతి): గజ్వేల్ పట్టణంలోని సంతోషిమాత ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారు ఆదివారం అర్ధనారీశ్వరిగా దర్శనమిచ్చింది. ఆలయ ప్రధాన అర్చకులు దేశపతి రాజశేఖర శర్మ ఆధ్వర్యంలో ఉత్సవ మూర్తికి చతుషష్టి ఉపచార పూజ, మహిళలచే కుంకుమార్చనలు, నిత్యాను దానం నిర్వహించారు. ప్రతినిత్యం అమ్మవారికి సహస్ర దీపాలంకరణ నిర్వహిస్తున్నారు.