10 May, 2026 | 10:17 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

విద్యాభివృద్ధికి సర్కారు పెద్దపీట

01-07-2025 12:19 AM

మంత్రి జూపల్లి కృష్ణారావు 

వనపర్తి జూన్ 30 ( విజయక్రాంతి ) : విద్యాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. పాన్గల్ మండల కేంద్రంలో రూ. 85 లక్షలతో నిర్మించిన కస్తూర్బా బాలికల విద్యాలయ భవనాన్ని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థుల్లో మంచి పౌర స్ఫూర్తిని పెం పొందించాలని ప్రభుత్వ బడుల్లో చేరికలు భారీగా పెరగాలన్నారు, ఆరోగ్యానికి యోగా, ధ్యానం, ఆత్మ రక్షణ కోసం కరాటే వంటి వాటిపై ప్రాధాన్యత ఉంచాలన్నారు. మల్లాయిపల్లిలో రూ. 10 లక్షలతో రోటరీ క్లబ్ నిర్మించిన పాఠశాల మరమ్మత్తులను కూడా ఆయన ప్రారంభించారు.