1 April, 2026 | 2:31 AM

హెచ్‌పీవీ టీకా కార్యక్రమం

01-04-2026 12:00 AM

గంగాధర, మార్చి 31 (విజయక్రాంతి): మండలంలోని ఓద్యారం జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలలో 1415 సంవత్సరాల బాలికలను గంగాధరకు పిహెచ్సికి తీసుకెళ్లి ఎస్ పి విటీకా వేయించడం జరిగింది. డాక్టర్ శ్వేత, డాక్టర్ శిరీష ఆధ్వర్యంలో టీకా అందించారు.  సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ టీకా బాలికలను భవిష్యత్తులో వచ్చే గర్భాశయ గ్రీవా క్యాన్సర్ నుండి రక్షించడంలో ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏనుగు ప్రభాకర్ రావు, తదితరులు పాల్గొన్నారు.