15 April, 2026 | 12:36 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

100 మీటర్ల జాతీయ పతాకంతో భారీ ర్యాలీ

26-01-2026 11:42 PM

పాల్వంచ, జనవరి 26, (విజయక్రాంతి): పాల్వంచలోని ఆదర్శ ఇంటిగ్రేట్ మోడల్ స్కూల్ విద్యార్థులు 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 100 మీటర్ల భారీ జాతీయ పతకంతో వివిధ రకాల  దేశ నాయకుల చిత్రపటాలతో నిర్వహించిన ర్యాలీ ఎంతో ఆకర్షణగా నిలిచింది. అనంతరం గణతంత్ర దినోత్సవ గొప్పతనం గురించి పాఠశాల ప్రిన్సిపాల్ రెంటాల నాగభూషణం విద్యార్థులకు వివరించారు. విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాల్గొని  విజయవంతం చేశారు.