calender_icon.png 27 January, 2026 | 9:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజ్యాంగ నిర్మాతకు అవమానం

27-01-2026 12:00:00 AM

హుజూర్ నగర్, (మఠంపల్లి) జనవరి 26: మఠంపల్లి మండల కేంద్రంలోని నాగార్జున సిమెంట్ ఫ్యాక్టరీలో గణతంత్ర దినోత్సవ వేడుకలు వివాదానికి దారితీశాయి. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ను యాజమాన్యం అవమానించిందని మండల కేంద్రంలో స్థానికులు విమర్శిస్తున్నారు .

రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజున నిర్వహించే ఈ వేడుకల్లో రాజ్యాంగం నిర్మాత అయిన అంబేద్కర్ చిత్రపటాన్ని ఏర్పాటు చేయకపోవడంపై మండలంలో సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.