6 May, 2026 | 10:15 PM

Breaking News

మల్లెలమడుగు, రామచంద్రాపురం గ్రామాల్లో ఎమ్మెల్యే పాయం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   కుటుంబ కలహాలతో భార్యను చంపిన భర్త   •   కాంట పూర్తయ్యాక కుప్ప వద్దే పడిగాపులెందుకు..?   •   ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •  

హైకోర్టు తీర్పును అమలు చేయండి

12-09-2024 12:27 AM

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు

హైదరాబాద్, సెప్టెంబర్ 11(విజయక్రాంతి): పార్టీ ఫిరాయింపు ఎమ్మె ల్యేలపై తాము వేసిన పిటిషన్‌పై హై కోర్టు వెలువరించిన తీర్పు అమలు కోసం చర్యలు ప్రారంభించాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులను కోరారు. బుధవారం ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, పాడి కౌశిక్ రెడ్డి అసెంబ్లీ కార్యదర్శిని కలిసి వినతిపత్రం అందించారు.