14 July, 2026 | 6:50 PM

Breaking News

కరాటేతోనే విద్యార్థినులకు ఆత్మరక్షణ   •   తెలంగాణను మళ్లీ ఎడారిగా మార్చే కుట్ర జరుగుతోంది   •   భద్రతా చర్యలపై బ్యాంక్ మేనేజర్లకు అవగాహన కల్పించిన సీఐ రంజిత్ రావు   •   మండలాధ్యక్షునిపై అసంతృప్తి రాగాలు   •   చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ వినతి   •   విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్గి ఉండాలి   •   సింగరేణి హెడ్ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి: ఐఎఫ్టియు   •   జగన్నాథ రథయాత్ర జిల్లా కలెక్టర్ కు ఆహ్వానం   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఎంపీపీని పరామర్శించిన మాజీ సర్పంచ్   •   రైతులు ఆరుతడి పంటలను సాగు చేయాలి   •  

ఆకట్టుకున్న రంగవల్లిక

23-06-2025 04:29 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): పర్యావరణ ప్రణాళిక వంద రోజుల యాక్షన్ ప్లాన్ కార్యక్రమంలో భాగంగా మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో సోమవారం పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం ఎదుట మహిళలు పర్యావరణ, పరిసరాల పరిశుభ్రతపై రంగవల్లికలు వేశారు. కార్యాలయం ఎదుట వేసిన రంగవల్లికలు ప్రజలను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో వార్డు ఆఫీసర్లు ప్రభాకర్, సంతోష్, మహిళా సంఘాల రిసోర్స్ పర్సన్లు అనసూయ, సంధ్య, సునీత, స్వర్ణలత, లక్ష్మి, శ్రీలత, రమేష్, సుశీల, రామ్మూర్తి, వెంకటేశ్వర్లు, నర్మద, సాగర్ పాల్గొన్నారు.