3 September, 2026 | 12:10 AM

Breaking News

పాలమూరు నీళ్లపై రాజకీయ పోరు.. ప్రజల్లో కొత్త చర్చ   •   యాక్టివ్ మోడ్‌లో బీజేపీ   •   పెరిక్స్ పై ఇన్కమ్ టాక్స్ రద్దుకు అంగీకరించిన యాజమాన్యం   •   రెవరెండ్ డాక్టర్ గుండెపాక వెంకన్నకు ది ఐకానిక్ ఇండియా అవార్డు   •   గంజాయి సాగుచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు   •   శేషగిరిరావును పరామర్శించిన జనసేన రాష్ట్ర నాయకులు డా గడల శ్రీనివాసరావు   •   నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   అక్రమ కేసులు ఎత్తివేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు   •   కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన   •   క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య: ఎమ్మెల్యే కుంభం   •  

ఉపాధి హామీ పనుల్లో వేగం పెంచండి

19-03-2025 | 12:00am

జిల్లా కలెక్టర్  అద్వైత్ కుమార్ సింగ్

మహబూబాబాద్. మార్చ్ 18: (విజయక్రాంతి): జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పను ల్లో వేగం పెంచాలన్నారు, జిల్లా కలెక్టర్ మంగళవారం కలె క్టరేట్ మొదటి అంతస్తులోని వీడియో కా న్ఫరెన్స్ సమావేశ మందిరం నుండి  మం డల పరిషత్ అభివృద్ధి అధికారులు, ఏపీఓలతో  కలసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిం చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో జాతీ య గ్రామీణ ఉపాధి హామీ ( ఎన్‌ఆర్‌ఈజీఎస్ ) పనుల్లో వేగం పెంచి కూలీల సంఖ్య వంద శాతం హాజరయ్యే విధంగా చర్యలు తీసుకో వాలని, మార్చి 31 లోపు, జిల్లాలో ఎన్‌ఆర్‌ఈజీఎస్ పథకంలో భాగం గా జరుగుతున్న పనులు కాలువ పూడికతీత, చెక్ డ్యాం నిర్మాణం, ఇం కుడు గుంతలు, తదితర అన్ని పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు.

విధులలో నిర్లక్ష్యం వహిస్తే శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని హె చ్చరించారు, ఈ వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థ లు) లెనిన్ వత్సాల్ టోప్పో డిఆర్డిఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన్ రాజు,  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని ఎంపీడీవోలు ఏపీ ఓలు సం బంధిత సిబ్బంది పాల్గొన్నారు.