15 April, 2026 | 1:14 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

మార్చిలో భారత్ ఎలక్ట్రిసిటీ సమ్మిట్

28-01-2026 12:16 AM

సికింద్రాబాద్, జనవరి 2౭ (విజయక్రాం తి): విద్యుదీకరణ వృద్ది, సుస్థిరత, సాధికరత దిశగా భారత్ ముందుకు సాగుతుందని,ఈ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా కనెక్ట్ అవుతుందని టీజీ ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీఫారూఖీ, ఈఈపీసీ ఇండియా డైరెక్టర్ వి.రాజగోపాల్ రావు అన్నారు. విద్యుత్తు రం గంలోని అన్ని విభాగాలకు ఒకే వేధికపైకి తీసు కువచ్చేందుకుగాను ఢిల్లీలో మార్చి 19 నుంచి 22 వరకు భారత్ ఎలక్ట్రిసిటీ సమ్మిట్2026 పేరుతో భారీ స్థాయిలో సదస్సు నిర్వహిస్తున్న ట్లు వెల్లడించారు.

ఈ మేరకు మంగళవారం బేగంపేటలోని జరిగిన భారత్ ఎలక్ట్రిక్ సమ్మి ట్ 2026 సన్నాహక సదస్సులో ఆయన పాల్గొని సమ్మిట్ వివరాలను వెల్లడించారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ సదస్సు సు మారు 25వేల మంది సందర్శకులు హాజరు అవుతారని అంచానా వేస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో ఈఈపీసీ రీజినల్ చైర్మన్ రామన్ రఘు, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈడి దిలిప్ నాగేష్ రోజేకర్, ఎన్టీపీసీ డిజీఎం ఇబ్రహిమ్ రాజీ పాల్గొన్నారు.