15 April, 2026 | 1:15 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

మహిళలు స్వశక్తితో ఎదగాలి

28-01-2026 12:15 AM

ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి 

ఎల్బీనగర్, జనవరి 27: మహిళలు స్వశక్తితో ఎదిగి, కుటుంబానికి ఆర్థికంగా ఆసరాగా నిలవాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సూచించారు. లింగోజిగూడ డివిజన్ పరిధిలోని సౌభాగ్య నగర్ కమ్యూనిటీ హాల్‌లో మంగళవారం కుట్టుశిక్షణ తీసుకున్న మహిళలకు సర్టిఫికెట్లను ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అందజేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలకు ఉచితంగా కుట్టుశిక్షణ ఇచ్చిన లర్నింగ్ స్పేస్ ఫౌండేషన్ సీఈవో నాగరాజు, మేనేజర్ శ్రీనివాస్ గౌడ్, ఎల్బీనగర్ ఇన్‌చార్జి బండి ప్రభా వతిని అభినందించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ డివిజన్ అధ్యక్షులు వరప్రసాద్ రెడ్డి, నాయకులు తిలక్ రావు, రాకేశ్ ఠాగూర్, నర్సింహాగుప్తా, చంద్రశేఖర్ రెడ్డి, కళావతి, షబానా, కాలనీ అధ్యక్షుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.