17 April, 2026 | 3:18 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

ఇండ్లు లేని పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి

05-06-2025 12:30 AM

కడ్తాల్, జూన్ 4 : భారతీయ జనతా పార్టీ కడ్తాల మండల శాఖ ఆధ్వర్యంలో  బుధవారం కడ్తాల్ ఎంపీడీఓ సుజాత కు వినతి పత్రం అందించారు. కడ్తాల్  మండలంలో ఇండ్లు లేనటువంటి పేదవారికి  ఇందిరమ్మ కమిటీలు,అధికారులు నిజమైన అర్హులను గుర్తించి ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ గృహాలు ప్రతి ఒక్కరికి అందేలా చూడాలని కోరారు.

ఈ కార్యక్రమంలో బి జెపి మండల అధ్యక్షులు దోనాదుల మహే ష్, జిల్లా కౌన్సిల్ సభ్యులు మాలె శ్రీశైలం గౌడ్, రాష్ట్ర బిజెవైయం  అధికార ప్రదినిధి కంటేకర్ భగీరత్, మాన్యనాయక్, నింగ్యారి యాదగిరి, సిద్దిగారి కుమార్, నేనావత్ ప్రేమ్ కుమార్, గడ్డం వెంకటేష్, విక్రాంత్ చారి, తుప్పరి శ్రీను తదితరులుపాల్గొన్నారు.