17 April, 2026 | 3:19 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

జన్ను వంశ వెల్ఫేర్ సొసైటీ నూతన కమిటీ ఎన్నికకు ఆహ్వానం..

27-05-2025 06:39 PM

హనుమకొండ (విజయక్రాంతి): గ్రేటర్ వరంగల్ మూడో డివిజన్ పైడిపల్లిలోనీ జన్ను వంశ వెల్ఫేర్ సొసైటీ(Jannu Vamsa Welfare Society) నూతన కమిటీ ఏర్పాటు కోసం స్థానిక కార్పొరేటర్ జన్ను శీభారాణి అనిల్ కుమార్ లకు జన్ను వంశ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు బిషప్ డాక్టర్ జన్ను యిర్మీయా ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు ఆహ్వానం పలికారు. జూన్ ఒకటో తేదీన ఆదివారం రోజున పైడిపల్లిలోని జెడ్ పి ఎస్ ఎస్ హైస్కూల్లో సమావేశం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో జన్ను వంశ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు బిషప్ డాక్టర్ జన్ను యిర్మీయా, జనరల్ సెక్రెటరీ. రెవ.డాక్టర్ జన్ను ప్రభాకర్, కన్వీనర్ జన్ను సొలోమోన్, ఫండ్ రైసింగ్ కమిటీ చైర్మన్ రెవ.జన్ను ఏసు పాదం, ఉపాధ్యక్షులు జన్ను సొలోమోన్, తదితరులు పాల్గొన్నారు.