10 April, 2026 | 3:48 PM

Breaking News

అన్నా.. నన్ను దేవుడే పంపిండు— కేసీఆర్‌ను కలిసి జీవన్ రెడ్డి భావోద్వేగం   •   ఉపాధి హామీ పనులు వేసవిలో ఉదయం పూట చేసుకోవాలి   •   'ఇజ్రాయెల్ ఒక క్యాన్సర్ దేశం' — పాకిస్థాన్ రక్షణ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు   •   క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు   •   ఫార్మా కంపెనీలో గాయపడిన కార్మికులకు అండగా ఉంటాం   •   అమెరికా, ఇరాన్ శాంతి చర్చలపై కమ్ముకున్న నీలినీడలు   •   తల్లి ఇద్దరు కుమార్తెల హత్య.. భర్తతోపాటు ఆ 10 మంది అరెస్ట్   •   బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులన్నీ కాసుల కోసమేనా? అన్నీ మామ, అల్లుడికే తెలుసంటే ఎలా?   •   కాళేశ్వరం దేవస్థానం డైరెక్టర్ గా నియమితులైన కాటం సత్యం   •   గోదావరి పుష్కరాల ఘాట్లకు వెళ్లే రోడ్లను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలి   •  

ముగిసిన ఏడో రౌండ్‌ కౌంటింగ్.. కాంగ్రెస్ కు 19,619 ఓట్ల ఆధిక్యం

14-11-2025 11:55 AM

హైదరాబాద్: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ఫలితం వెలువడుతోంది. ఏడో రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్‌ 19వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉంది. వరసగా ఏడు రౌండ్లలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. ఈ రౌండ్ లో 4030 ఓట్ల మెజారిటీ వచ్చింది.  ఏడో రౌండ్ పూర్తి అయ్యే సరికి కాంగ్రెస్ మెజార్టీ 19,619 వేలు దాటింది.