15 March, 2026 | 7:22 PM

Breaking News

విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •  

హిల్ట్ పాలసీపై కేఏ పాల్ వ్యాజ్యం

05-12-2025 12:12 PM

హైదరాబాద్: హిల్ట్ పాలసీపై తెలంగాణ హైకోర్టులో(Telangana High Court ) కేఏపాల్ ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు. 9,292 ఎకరాల భూకేటాయింపు నిబంధనలకు విరుద్ధమని కేఏ పాల్ తెలిపారు. భూ కేటాయింపులపై సీబీఐ లేదా ఈడీతో దర్యాప్తు చేయించాలని పాల్ కోరారు. ఇప్పటివరకు ఉన్న రికార్డులు సీజ్ చేసి ఫోరెన్సిక్ ఆడిట్ చేయించాలని పిటిషన్ లో పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి 5 లక్షల కోట్ల 9292 ఎకరాల అక్రమ భూ కుంభకోణనికి పాల్పడుతున్నారని పాల్ ఆరోపించారు. భారతదేశంలోనే అతిపెద్ద స్కామ్‌ను తెలంగాణ హైకోర్టు, బీఆర్ఎస్, బీజేపీతో సహా అన్ని రాజకీయ పార్టీలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.