14 April, 2026 | 4:59 PM

Breaking News

షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   గోపతండలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   CBSE 10th Results 2026: UMANG యాప్‌లో సీబీఎస్​ఈ పలితాలు   •   చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ కుంజా వినోద్   •   అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేద్దాం   •   ప్రమాదరహిత సమాజాన్ని నిర్మిద్దాం: డీజీపీ శివధర్ రెడ్డి   •   కొండంత పని చేస్తున్నాం.. గడప గడపకూ చెప్పండి!   •  

హిల్ట్ పాలసీపై కేఏ పాల్ వ్యాజ్యం

05-12-2025 12:12 PM

హైదరాబాద్: హిల్ట్ పాలసీపై తెలంగాణ హైకోర్టులో(Telangana High Court ) కేఏపాల్ ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు. 9,292 ఎకరాల భూకేటాయింపు నిబంధనలకు విరుద్ధమని కేఏ పాల్ తెలిపారు. భూ కేటాయింపులపై సీబీఐ లేదా ఈడీతో దర్యాప్తు చేయించాలని పాల్ కోరారు. ఇప్పటివరకు ఉన్న రికార్డులు సీజ్ చేసి ఫోరెన్సిక్ ఆడిట్ చేయించాలని పిటిషన్ లో పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి 5 లక్షల కోట్ల 9292 ఎకరాల అక్రమ భూ కుంభకోణనికి పాల్పడుతున్నారని పాల్ ఆరోపించారు. భారతదేశంలోనే అతిపెద్ద స్కామ్‌ను తెలంగాణ హైకోర్టు, బీఆర్ఎస్, బీజేపీతో సహా అన్ని రాజకీయ పార్టీలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.