11 March, 2026 | 2:30 PM

Breaking News

పశ్చిమాసియాకు మరిన్ని విమాన సర్వీసులు   •   హనుమాన్ శోభాయాత్రను విజయవంతం చేయాలి   •   మహిళా సమాఖ్య భవనానికి అంకుషాపూర్‌లో భూమిపూజ   •   నిర్దేశిత లక్ష్యంతో వరంగల్ పశ్చిమ అభివృద్ధి   •   బాపు బొమ్మ – విశ్వ మహిళ’ అవార్డ్స్ ఘనంగా.. తొలి పురస్కారం కొణిదెల అంజనీదేవికి   •   మోదీ రాజీపడ్డారన్న రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్.. రవిశంకర్ ప్రసాద్ ఘాటు స్పందన   •   13 ఏళ్లుగా కోమాలో ఉన్న వ్యక్తికి కారుణ్య మరణం అనుమతి.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు   •   స్పీకర్ నిర్ణయం చరిత్రలో చీకటి రోజు   •   ఛత్తీస్‌గఢ్‌లో 108 మంది మావోయిస్టుల లొంగుబాటు.. రూ.3.95 కోట్ల రివార్డు ఉన్నవారు   •   కేంద్రమాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత.. రాజకీయ రంగంలో విషాదం   •  

31న కాళేశ్వరం కమిషన్ నివేదిక

29-07-2025 01:53 AM

న్యాయపర అంశాలను పరిశీలిస్తున్నట్టు సమాచారం

హైదరాబాద్, జూలై 28 (విజయక్రాంతి): మేడిగడ్డ, అన్నారం, సుంది ళ్ల బరాజ్‌ల కుంగుబాటు, అవకతవకలపై ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ న్యాయ విచారణ పూర్తి అ యినట్టు సమాచారం. ఈ విచారణ కు సంబంధించిన తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించేందుకు పీసీ ఘోష్ కమిషన్ సర్వం సిద్ధం చేస్తున్న ట్టు తెలుస్తోంది.

ఈనెల 31న జస్టిస్ ఘోష్ కమిషన్ పదవీకాలం ముగియనున్నది. దీంతో అదేరోజున కమి షన్ వద్ద నుంచి తుది నివేదికను నీటిపారుదల శాఖ తీసుకోనున్నట్టు స మాచారం. ఆదివారం హైదరాబాద్ చేరుకున్న కమిషన్ చైర్మన్ జస్టిస్ పీ సీ ఘోష్ ప్రభుత్వానికి తుది నివేదిక ఇచ్చే ముందు లీగల్ అంశాలను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.