calender_icon.png 3 October, 2025 | 10:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసముద్రం ఎస్సైగా క్రాంతి కిరణ్

03-10-2025 08:14:57 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం నూతన ఎస్సైగా క్రాంతి కిరణ్ నియమితులయ్యారు. పెద్ద వంగర నుండి బదిలీపై కేసముద్రం వచ్చారు. కేసముద్రం ఎస్సై మురళీధర్ రాజ్ జిల్లా హెడ్ క్వార్టర్ కు బదిలీ అయ్యారు.