6 June, 2026 | 6:39 PM

Breaking News

గ్రామసభలను పకడ్బందీగా నిర్వహించాలి: ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి   •   లింగారెడ్డిగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   ప్రణాళికాబద్ధంగా కార్పొరేషన్‌ను అభివృద్ధి చేసుకుందాం   •   ఫార్మర్ రిజిస్టీ తప్పని సరి   •   వన్యప్రాణులు, పక్షుల సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం కీలకం   •   కాంగ్రెస్ పార్టీలో చేరిన రాఘవపల్లి గ్రామ సర్పంచ్, పాలకవర్గం   •   కొమ్ముగూడెం పంచాయతీలో సర్పంచ్ సోయం సత్యవతి అధ్యక్షతన గ్రామ సభ   •   ఆలిండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో బ్రాంజ్ మెడల్ సాధించిన కానిస్టేబుల్ శ్రీలత   •   గ్రామ సమస్యల పరిష్కారానికి ప్రజలు అవగాహన కలిగి ఉండాలి   •   కోల్‌కతా మెట్రోలో ప్రయాణించిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌   •  

మంథని తహసీల్దార్ గా కుమారస్వామి

15-04-2025 08:46 PM

మంథని (విజయక్రాంతి): మంథని తహసీల్దార్ గా రామగుండం తహసీల్దార్ కుమారస్వామిని బదిలీ చేస్తూ మంగళవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో తహసీల్దార్ గా విధులు నిర్వహించిన రాజయ్యను పెద్దపల్లికి బదిలీ చేయగా పెద్దపల్లి తహసీల్దార్ రాజ్ కుమార్ ను మంథనికి కలెక్టర్ బదిలీ చేశారు. రాజ్ కుమార్ విధుల్లో చేరకపోవడంతో మంథని నయాప్ తహసీల్దార్ గిరికి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. దీంతో మంథనిలో తాహసీల్దార్ లేక రైతులు, ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఎట్టకేలకు జిల్లా కలెక్టర్, తాహసిల్దార్ కుమారస్వామిని నియమించడంతో ఇక రైతుల సమస్యలు తీరనున్నాయి.