2 May, 2026 | 6:56 PM

Breaking News

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అన్నదాతల అవగాహన కార్యక్రమం   •   మేడ్చల్ జిల్లా మానవ హక్కుల సంఘం అధ్యక్షుడిగా కేకే చారి ఎన్నిక   •   ప్రజా అవసరాలను గుర్తించి పరిష్కరించేలా ప్రజా పాలన సభలు   •   గుండెపోటుతో మరణించిన హోంగార్డ్ సురేష్ భౌతిక కాయానికి నివాళులర్పించిన ఎస్పీ రోహిత్ రాజు   •   ఆర్డీవో ఆఫీసుల్లోనూ ప్రజావాణి..!   •   సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహించాలి   •   నీట్ పరీక్షపై ఇన్విజిలేటర్ల ఓరియెంటేషన్ కార్యక్రమం   •   వైభవంగా స్వామివారి నిత్య కళ్యాణం   •   మెరుగైన సేవల కోసం 108 సిబ్బందికి శిక్షణ   •   వేతనాల కోసం మున్సిపాలిటీ కార్మికుల నిరవధిక సమ్మె ప్రారంభం   •  

ఉగ్రదాడి మృతులకు 10 లక్షల పరిహారం

24-04-2025 02:08 AM

అనంత్‌నాగ్, ఏప్రిల్ 23: పహల్గాం ఉగ్రదాడిలో అసువులు బాసిన మృతుల కుటుంబాలకు జమ్ము కశ్మీర్ ప్రభుత్వం అండగా నిలిచింది. మంగళవారం అనంత్‌నాగ్ జిల్లాలోని బైసరన్ లోయలో జరిగిన మారణహోమంలో 26 మంది పర్యాటకులు మృత్యువాత పడగా.. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఈ ఘటనలో చనిపోయిన వారి మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని జమ్మూ ప్రభుత్వం బుధవారం ఒక ప్రకటనలో  తెలిపింది. అలాగే తీవ్రంగా గా యపడిన వారి కుటుంబాలకు రూ. 2 లక్ష లు, స్వల్పంగా గాయపడిన వారికి రూఉగ్రదాడి జరిగిన ప్రదేశంలో అమిత్ షా పర్య టించారు.

కాల్పులు జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఉగ్రదాడిలో చనిపోయిన పర్యాటకుల కుటుంబాలకు కేంద్రం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభు త్వం అందించే పరిహారంతో పాటు కేంద్రం కూడా పరిహారం చెల్లించేందుకు సిద్ధమవుతోందని షా ఒక ప్రకటనలో తెలిపారు.