13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇద్దాం

14-01-2026 12:00 AM

మున్సిపల్ కమిషనర్ లక్ష్మారెడ్డి

జడ్చర్ల, జనవరి 13: సమిష్టిగా పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉందని మున్సిపల్ కమిషనర్ లక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని పదో వార్డులో ప్రత్యేకంగా పారిశుద్ధ పనులను చేపట్టారు. 10 శాతం లాంటోంది సైతం బౌండరీస్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఎవరికివారు వారి ఇంటి చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవలసిన అవసరం ఉందన్నారు. ఎక్కడ ఎలాంటి సమస్యలు ఉన్న మున్సిపాలిటీ వాటిని పరిష్కరించేందుకు సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో  జ్యోతి కృష్ణారెడ్డి, మున్సిపల్ సిబ్బంది తదితరులు ఉన్నారు.