25 April, 2026 | 5:16 PM

Breaking News

ఓటరు మ్యాపింగ్ పకడ్బందీగా నిర్వహించాలి   •   కల్వకుర్తి నియోజకవర్గంలో 'ప్రజా దర్బార్' ఏర్పాటు చేయాలి: కేఎన్ఆర్ సేవాదళం విజ్ఞప్తి   •   చిన్నారులకు సాంప్రదాయ నృత్యంలో ఉచిత శిక్షణ   •   విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి: కట్టం మల్లేష్ గౌడ్   •   అనురాగ్ యూనివర్సిటీలో 'SEATNGA-2026' అంతర్జాతీయ కాన్ఫరెన్స్ ప్రారంభం   •   మంత్రి పొంగులేటి సమక్షంలో ఘనంగా సర్పంచ్ వెంకట్ జన్మదిన వేడుకలు   •   మండలంలో శరవేగంగా సీసీ రోడ్ల నిర్మాణం   •   ఆడపిల్లలకు వరం హెచ్పీవీ వ్యాక్సిన్   •   ప్రచారం కోసమే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం   •   తాగునీటి సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే మల్లారెడ్డికి వినతి   •  

డివైడర్ల ఏర్పాటుపై స్థానికుల హార్షం

25-04-2026 04:06 PM

ముకరంపుర,(విజయక్రాంతి): కరీంనగర్ నగరంలోని 19వ డివిజన్ పరిధిలో జగిత్యాల మెయిన్ రోడ్ ను ఆనుకుని ఉన్న కాళోజి నగర్ వాసులు రోడ్ దాటుతుండగా చాలా సార్లు కాలనీ వాసులు ప్రమాదల బారిన పడ్డారు. ఇట్టి సమస్య పైనా డివిజన్ కార్పోరేటర్ సుధగోని మాధవి-కృష్ణ గౌడ్ ద్రుష్టికీ  తీసుకోనివెళ్లగా వారు కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ కు విషయం తెలపగా ఆర్ అండ్ బి డిఈ మల్లారెడ్డి కాళోజి నగర్ రోడ్ ను పరిశీలించి డివైడర్ ఏర్పాటు చేస్తామని తెలిపారని చెప్పారు.  డివైడర్లు ఏర్పాటు చేయడంపై కాళోజి నగర్ కాలనీ వాసులు  హార్షం వ్యక్తం చేసారు.