calender_icon.png 14 June, 2025 | 12:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొక్కలు నాటిన మహిళా మోర్చా నాయకురాళ్లు

13-06-2025 01:38:53 AM

ఇల్లెందు టౌన్, జూన్ 12(విజయక్రాంతి): ప్రధాని మోడీ పిలుపులో భాగంగా ‘అమ్మ పేరుతో ఒక మొక్క‘ కార్యక్రమంలో భాగంగా గురువారం ఇల్లందు పట్టణంలోని 15 వ నంబర్ బస్తీ 94 వ బూత్, 11 వ వార్డు, 21 వ వార్డులలో బీజేపీ మహిళా మోర్చ పట్టణ అధ్యక్షురాలు సుచిత్ర పాసి, నాయకురాలు పెద్దబోయిన సునీతలు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి దోమల మహేశ్వర్, నాయకులు శాసనాల రామయ్య,పట్టణ ప్రధాన కార్యదర్శి రేవల్ల నాగరాజు, శివం తదితరులు పాల్గొన్నారు.