10 June, 2026 | 2:58 PM

Breaking News

సిద్దాపూర్ రిజర్వాయర్ సందర్శించిన మంత్రి ఉత్తమ్   •   సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన నేతలు   •   గాయపడిన గీత కార్మికుడికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియ ఇవ్వాలి   •   తెలంగాణ అభివృద్ధిలో 'భారత్ ఫ్యూచర్ సిటీ' నూతన అధ్యాయం: రేవంత్ రెడ్డి   •   భారతీరాజా మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం   •   నిరుపేదలకు వరంగా సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ   •   రాత్రిపూట కరిగిపోతున్న ఎర్ర మొరం గుట్టలు   •   అడ్వాన్స్ టెక్నాలజీ (ఏటిసి) లో అడ్మిషన్ల ను ఈనెల 30 వరకు గడువు పొడిగింపు   •   భార్యను కాల్చి చంపిన భర్త   •   షార్ట్ సర్క్యూట్‌తో ఎస్‌బీఐ సేవలకు బ్రేక్..!   •  

మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ

19-12-2025 10:53 AM

హైదరాబాద్: మావోయిస్టు పార్టీకి(Maoist Party) భారీ షాక్ తగిగింది. పెద్ద సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయేందుకు(Maoists Surrender) సిద్ధమైనట్లు తెలుస్తోంది. తెలంగాణ పోలీసుల భారీ ఆపరేషన్‌ తో శుక్రవారం నాడు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట 41 మంది మావోయిస్టుల లొంగిపోనున్నారు. లొంగిపోయేవారిలో కామారెడ్డికి చెందిన రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎర్రగుళ్ల రవి, ఆరుగురు ఒడిశా, ఛత్తీస్ గఢ్ కు చెందిన డివిజన్ కమిటీ సభ్యులున్నారు. ఈ లొంగుబాటుకు సంబంధించి డీజీపీ శివధర్ రెడ్డి(DGP Shivadhar Reddy) వివరాలు వెల్లడించనున్నారు.