28 July, 2026 | 1:52 PM

Breaking News

రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన కేటీఆర్   •   మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం   •   తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వస్తుంది   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి   •   నూతనంగా నిర్మించిన ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య నిపుణులను కేటాయించండి   •   విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జి.. సెట్ విచారణకు సుప్రీం ఆదేశం   •   లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా   •   పావలా శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న 'మా' అసోసియేషన్   •   భాగ్యనగర్ తండా సబ్‌స్టేషన్ సమస్య పరిష్కరించాలి   •   విజయ క్రాంతి ఎఫెక్ట్... రైతు వేదిక పరిశుభ్రం   •  

మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ

19-12-2025 10:53 AM

హైదరాబాద్: మావోయిస్టు పార్టీకి(Maoist Party) భారీ షాక్ తగిగింది. పెద్ద సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయేందుకు(Maoists Surrender) సిద్ధమైనట్లు తెలుస్తోంది. తెలంగాణ పోలీసుల భారీ ఆపరేషన్‌ తో శుక్రవారం నాడు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట 41 మంది మావోయిస్టుల లొంగిపోనున్నారు. లొంగిపోయేవారిలో కామారెడ్డికి చెందిన రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎర్రగుళ్ల రవి, ఆరుగురు ఒడిశా, ఛత్తీస్ గఢ్ కు చెందిన డివిజన్ కమిటీ సభ్యులున్నారు. ఈ లొంగుబాటుకు సంబంధించి డీజీపీ శివధర్ రెడ్డి(DGP Shivadhar Reddy) వివరాలు వెల్లడించనున్నారు.