13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

టీఆర్పీలో భారీగా చేరికలు

20-01-2026 12:00 AM

కండువా కప్పి ఆహ్వానించిన అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

హైదరాబాద్, జనవరి 19 (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా, తుర్కపల్లి మండలం కొండాపూర్‌కి చెందిన గొనే క్రిష్ణ సోమవారం తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుదగాని హరిశంకర్ గౌడ్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు.

కార్యక్రమంలో టీఆర్పీ రాష్ట్ర నాయకులు బిక్కు నాయక్, కొమ్రిశెట్టి నర్సింహులు పాల్గొన్నారు. అలాగే  రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి కోట్ల వాసుదేవ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్,  రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి సుధాగాని హరిశంకర్ గౌడ్ సమక్షంలో ఎల్బీనగర్కు చెందిన సివిల్ ఇంజనీర్, బిల్డర్ పన్నాల అజయ్ తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు.