13 July, 2026 | 9:37 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

100 కోట్ల భూమిని కాపాడిన హైడ్రా

20-01-2026 12:00 AM

కాచవాని సింగారంలో 6.12 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం 

ఘట్‌కేసర్, జనవరి 19 (విజయక్రాంతి): మేడ్చల్ జిల్లా ఉప్పల్ జోన్ పరిధిలోని కాచవాని సింగారంలో రూ.100 కోట్ల విలువైన 6.12 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా అధికారులు సోమవారం స్వాధీనం చేసుకున్నా రు. కాచవాని సింగారం రెవెన్యూ పరిధిలోని 6 ఎకరాల 12 గుంటల విలువైన ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందన్న విష యం తెలుసుకున్న హైడ్రా అధికారులు.. రం గంలోకి దిగి, క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపా రు. ఆ భూమి పూర్తిగా ప్రభుత్వానిదేనని తేల్చి చెప్పి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు.