1 July, 2026 | 10:39 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

రేగోడు వైన్స్ ను తనిఖీ చేసిన మెదక్ ఎక్సైజ్ పోలీసులు

03-12-2025 05:08 PM

రేగోడు: మండల కేంద్రమైన రేగోడులోని నూతన వైన్ షాప్ ను మెదక్ ఎక్సేంజ్ పోలీసులు ఆకస్మికంగా తనిఖీ చేసి మందు బాటిల్ లను పరిశీలించారు. ఎమ్మార్పీ ధరలకే మద్యం అమ్మకలు జరపాలని వైన్ షాప్ నిర్వాహకులకు సూచించినట్లు తెలిసింది. ఎక్సైజ్ పోలీసులు వచ్చిన విషయాన్ని తెలుసుకుని అక్కడికి వెళ్లిన రిపోర్టర్లకు ఎలాంటి సమాధానం ఇవ్వకుండా దాటవేశారు. ఈ విషయంపై మెదక్ ఎక్సైజ్ సీఐనీ వివరణ కోరగా మామూలుగానే విజిట్ చేస్తారని తెలిపారు.