30-05-2025 01:19:48 AM
వేములవాడ మే 29 (విజయక్రాంతి) వేములవాడ పట్టణ కిసాన్ మోర్చా ఆధ్వ ర్యంలో ఖరీఫ్ పంటలకు మద్దతు ధర పెంచి న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది ఈ సందర్భంగా. బిజెపి పట్టణ అధ్యక్షులు రాపెల్లి శ్రీధర్ మాట్లాడుతూ జై జవాన్ జై కిసాన్ నినాదాన్ని నిజం చేస్తూ నిన్నటి రో జున ఖరీఫ్ పంటలకు మద్దతు ధర పెంచడం సంతోషదాయకమన్నారు.
అలాగే మన దేశ జవాన్లకు మద్దతుగా యుద్ద పరికరాలు స మకూర్చి ఆపరేషన్ సిందూర్ సక్సెస్ కు పు నాదులు వేయడాన్ని గుర్తు చేశారు కిషన్ మోర్చా అధ్యక్షులు మామిండ్ల లక్ష్మిరాజం మాట్లాడుతూ ఖరీఫ్ పంటలకు మద్దతు ధర లు పెంచడo తో మోదీ పాలాభిషేకం చేయ డం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ కృష్ణస్వామి అన్నం నరస య్య బిల్ల కృష్ణారి నేరెళ్ల సాయి బుర్ర మనీష్ కొన్నాల రఘుపతి బిజెపి నాయకులు రైతులు పాల్గొనడం జరిగింది.