20 May, 2026 | 4:06 PM

Breaking News

ఎల్ పీజీ గ్యాస్ సిలిండర్ల డోర్ డెలివరీ టెండర్ గడువు మరోసారి పొడిగింపు   •   మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన మున్సిపల్ చైర్మన్ అంకం మౌనిక మహేందర్   •   లింగాపురంలో తొలి దశ జనగణన ప్రారంభం   •   రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు   •   చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి   •   మార్కెట్ కమిటీ చైర్మన్ ను సన్మానించిన నాయకులు   •   ఉత్పత్తి లక్ష్యాల సాధనే ధ్యేయంగా పునరంకితమవ్వాలి   •   సింగరేణిని కాపాడుకోవడమే తెలంగాణ బొగ్గుగని కార్మిక సమాఖ్య ఏకైక లక్ష్యం   •   మైనర్ బాలికను మభ్యపెట్టి వివాహం చేసుకున్న పోలీస్ కానిస్టేబుల్   •   నవోదయ ఫలితాల్లో బ్లూమింగ్ మైండ్స్ విద్యార్థుల ప్రతిభ   •  

ప్రమాదాల నివారణపై అవగాహన

21-01-2026 12:00 AM

కలెక్టరేట్‌లో గాలిపటాలు ఎగురవేసిన మంత్రి జూపల్లి

నిర్మల్, జనవరి 21( విజయక్రాంతి): రాష్ట్ర పోలీస్ శాఖ డిజిపి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్న అరైవ్ ఆన్లైన్ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు మంగళవారం గాలిపటాలు ఎగురవేశారు. ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ జానకి షర్మిల తో కలిసి గాలిపటాలు ఎగురవేసిన జూపల్లి ప్రమాద రైతు సమాజాన్ని నిర్మించుకునేందుకు కృషి చేయాలన్నారు. పోలీస్ శాఖ వినూత్న కార్యక్రమాలతో ప్రజలను చైతన్యం చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పి సాయికిరణ్ అధికారులు ఉన్నారు.