calender_icon.png 12 November, 2025 | 1:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాంపల్లి చేనేత భవన్‌లో మంత్రి తుమ్మల ఆకస్మిక తనిఖీ

12-11-2025 11:57:33 AM

హైదరాబాద్: నాంపల్లిలోని చేనేత భవన్ లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Thummala Nageswara Rao) బుధవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఉదయం 10.30 దాటినా విధులకు రాని ఉద్యోగులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయపాలన పాటించని ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.