22 May, 2026 | 9:07 PM

Breaking News

వన్య ప్రాణులను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు, రిమాండ్   •   మద్యం సేవించి మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నకిలీ విలేకరులు   •   చందుర్తి మండలంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు   •   ఆనందోత్సాహాల మధ్య ఆత్మీయ సమ్మేళనం   •   శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి   •   'డ్రంక్ అండ్ డ్రైవ్'లో రూ.2లక్షలకుపైగా జరిమానా   •   భిక్కనూరులో ఆర్టీసీ బస్సు ప్రమాదం.. ప్రయాణికులు సురక్షితం   •   ప్రతి ఒక్కరూ వేసవి జాగ్రత్తలు తీసుకోవాలి   •   జాన్కంపేట పీటీసీలో ఫైరింగ్ ట్రైనింగ్.. జాగ్రత్త   •   శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: ఎస్సై ప్రవీణ్ కుమార్   •  

నేడు కామారెడ్డికి మంత్రి ఉత్తమ్ రాక

13-12-2024 02:09 AM

కామారెడ్డి, డిసెంబర్ 12 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో శుక్రవా రం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పర్యటించనున్నారు. నిజాంసాగర్ మండ లం గొర్గల్ గేటు వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌లో మంత్రి దిగిన అనంతరం రోడ్డు మార్గంలో నిజాంసాగర్ హెడ్స్‌లూజ్ ప్రధాన కాల్వ వద్దకు చేరుకోనున్నారు. అక్కడ కాల్వ గేట్ల ను ఎత్తి నీటిని విడుదల చేయనున్నా రు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు కూడా ఉండనున్నారు. కాగా నిజాంసాగర్, మహ్మద్‌నగర్ మండలాల కా ంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిజాంసాగర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ అప్ప తెలిపారు.