22 May, 2026 | 8:17 PM

Breaking News

బోధన్ డివిజన్ పోలీస్ అధికారులతో నేరాల నియంత్రణ కోసం సమీక్ష సమావేశం -సిపి   •   బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర పెరిక కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు   •   జిన్నారం ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్షలకు బ్రేక్..!   •   జిన్నారం ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్షలకు బ్రేక్..!   •   ఎస్ఐ శ్రీకాంత్‌గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన గిరిజన నాయకులు   •   కార్మికులకు రూ.30 వేల కనీస వేతనం ఇవ్వాలి- సీఐటీయూ   •   బీడీ కార్మికులందరికీ చేయూత పథకం ద్వారా 4000 పింఛన్ ఇవ్వాలి   •   వేసవి శిక్షణ శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి   •   ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు బలి   •   పీఏసీఎస్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన మారినేని సుధీర్ రావు   •  

గంజాయి పట్టివేత

13-12-2024 02:06 AM

కరీంనగర్, డిసెంబరు 12 (విజయక్రాంతి): కరీంనగర్ పట్టణంలోని ఖాన్‌పూర్‌లో ఎక్సైజ్ పోలీసులు 403 గ్రాముల గంజాయి పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేశారు. ఎక్సైజ్ సీఐ కే నాగేశ్వర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. ఎక్సైజ్ సిబ్బంది గురువారం తనిఖీలు నిర్వహించారు. ఎండీ రహీం, సయీద్ షోయబ్ అక్తర్‌నుసోదా చేశారు. వారి నుంచి 403 గ్రాముల ఎండు గంజాయి పట్టుకున్నారు. రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసులు నమోదు చేయించారు.