16 April, 2026 | 10:13 AM

చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

21-02-2026 07:15 PM

భైంసా,(విజయక్రాంతి): కుంటాల మండలంలోని వివిధ గ్రామాల్లో షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకం కింద లబ్ధిదారులకు ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ శనివారం చెక్కులు పంపించేశారు. కుంటాల మండల కేంద్రంలో మండలంలోని మొత్తం 20 మంది లబ్ధిదారులకు ఈ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కట్ట రవి నాయకులు శరత్ గౌడ్ సుదర్శన్ పటేల్ తదితరులు ఉన్నారు.