18 March, 2026 | 9:27 AM

ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు

18-03-2026 12:00 AM

పాపన్నపేట,మార్చి17: మండల కేంద్రం పాపన్నపేటలోని మంజీరా గార్డెన్స్ లో మం గళవారం దావత్ ఏ ఇఫ్తార్ ను ప్రభుత్వం తరఫు న సాయంత్రం ఏర్పాటు చేశారు. ఇట్టి ఇఫ్తార్ విందుకు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు హాజరయ్యారు.

ముస్లిం సోదరులకు పం డుగ శుభాకాంక్షలు తెలుపుతూ రంజాన్ నెల పవిత్రతను కొనియాడారు. ఇఫ్తార్ విందుఅ నంతరం పేద ముస్లిం మహిళలకు రంజాన్ తో ఫా అందజేశారు. ఈ కా ర్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు గోవింద్ నాయక్, ప్రభాకర్ రెడ్డి, నరేందర్ గౌడ్, సద్దాం హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు.