జగన్నాథస్వామి ఆలయంలో ఎమ్మెల్యే పూజలు

29-04-2024 01:03:51 AM

పటాన్‌చెరు, ఏప్రిల్ 28 : జిన్నా రం మండలం బొల్లారం మున్సిపాలిటీలోని పూరి జగన్నాథస్వామి ఆల యంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఆదివారం పూజలు చేశారు. మాజీ జడ్పీటీసీ, బీఆర్‌ఎస్ జిల్లా నాయకుడు కొలను బాల్‌రెడ్డితో కలిసి జగన్నాథస్వామిని దర్శించుకు న్న ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశా రు. ఈ సందర్భంగా ఆలయ అర్చకు లు, ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఆల య అభివృద్ధికి తన సంపూర్ణ సహకా రం అందిస్తానని తెలిపారు. కార్యక్రమంలో బొల్లారం మున్సిపల్ బీఆర్ ఎస్ అధ్యక్షుడు హనుమంత్‌రెడ్డి, నాయకులు యాదిరెడ్డి పాల్గొన్నారు.