13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

వీహెచ్‌ను కలిసిన ఎమ్మెల్యే శంకర్

23-03-2026 01:13 AM

హైదరాబాద్, మార్చి 20 (విజయక్రాంతి): పీసీసీ మాజీ అధ్యక్షుడు వి హను మంతరావును అంబర్‌పేటలోని ఆయన నివాసంలో ఆదివారం పీసీసీ ఓబీసీసెల్ చైర్మన్, షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మార్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవలనే ఓబీసీ సెల్ చైర్మన్‌గా వీర్లపల్లి శంకర్ నియామకం కావడంతో.. సోమవారం బాధ్యతలు తీసుకుండటంతో వీహెచ్‌ను కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ పార్టీ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బీసీ వర్గాలు కాంగ్రెస్ వైపు మళ్లించే విధంగా పని చేయాలని, కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఈ భేటీలో ఓసీసెల్ రాష్ట్ర కన్వీనర్ కేతూరి వెంకటేష్, డాక్టర్ జూలూరి ధనలక్ష్మి, పీసీసీ కార్యదర్శి శంభుల శ్రీకాత్‌గౌడ్ పాల్గొన్నారు.