calender_icon.png 10 January, 2026 | 7:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్‌పర్సన్‌ను సన్మానించిన ఎమ్మెల్యే తోట

09-01-2026 06:30:27 PM

బిచ్కుంద,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్ పర్సన్ గా నియమితులైన సందర్భంగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు వారి ఇంటికి ఆహ్వానించి పుష్పగుచ్చం అందించి, శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ,తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ , చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య  పాల్గొన్నారు. రాష్ట్ర ప్రస్తుత రాజకీయాలు, కాంగ్రెస్ పార్టీ బలోపేతం, దళితుల అభ్యున్నతి పలు అంశాలపై చర్చించారు.