16-08-2024 10:47:43 AM
భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సీతారామచంద్ర స్వామిని మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకటరావులు శుక్రవారం దర్శించుకున్నారు. వారికి పురోహితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.