calender_icon.png 28 May, 2025 | 3:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన పోస్ట్ ఆఫీస్ ను ప్రారంభించిన ఎంపీ రఘునందన్ రావు

27-05-2025 12:44:01 PM

ముందుగా మహంకాళి దేవాలయంలో ప్రత్యేక పూజ

తూప్రాన్,(విజయక్రాంతి): మెదక్ జిల్లా మున్సిపల్ కేంద్రంలోని శ్రీ మహాకాళీ దేవాలయంలో పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించారు. కిష్టాపూర్ గ్రామంలోని పోచమ్మ గుడి వద్ద పూజా చేసిన అనంతరం వెంకటాయపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన పోస్ట్ ఆఫీస్ ను వారి చేతుల మీదుగా ప్రారంభించారు. ఇందులో మున్సిపల్ ప్రెసిడెంట్ జానకి రాం గౌడ్, పిట్ల పోచయ్య, మధుసూదన్ రెడ్డి, నత్తి మల్లేష్, పలువురు బీజేపీ నాయకులు, శ్రేణులు పాల్గొన్నారు,