15 April, 2026 | 12:09 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

పాల్వంచలో ఎంపీ రఘురామిరెడ్డి ప్రచారం

12-12-2025 12:00 AM

భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 11, (విజయక్రాంతి) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాపా ల్వంచ రూరల్ పంచాయితీ రెండవ విడత ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం  యం. పి రామసహాయం  రఘురాం రెడ్డి గురువారం విస్క్రత ప్రచారం నిర్వహించారు. పంచాయి తి ఎన్నికల్లో భాగంగా పాల్వంచ మండలంలోని దంతెలబోర యస్సి కాలని, రంగాపు రం, నాగారం, సంగం, గంగదేవి గుప్పలో విస్క్రుత ప్రచారం చేసారు. 


రెండవ విడతకు ప్రచారం రేపటి వరకు గడువు వున్నప్పటికి నేడు కాంగ్రేస్ పార్టీ అభ్యర్థును గెలిపించాలని, ఎన్నికల్లో గెలిస్తే అభివృద్ధి సాధ్యం అని తెలిపారు. ఆయన వెంట  కొత్వాల శ్రీనివాసరావు, కొనేరు చిన్ని, జాలె జానకి రెడ్డి, య ర్రంశెట్టి ముత్తయ్య, బద్దె కిషోర్, బాలు నాయక్, రాము నాయక్, మాలు,, తులసీరాం,దూప్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.