28-05-2025 12:00:00 AM
మహబూబాబాద్, మే 27 (విజయ క్రాంతి): మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకుని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, మంగళవారం రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పరామర్శించారు. సత్యవతి రాథోడ్ ఆరోగ్య సమాచారాన్ని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.